“కొండనుండి కడలిదాకా” శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీత రూపకం. ఇందులో ‘గోదావరి నది’ గా మాట్లాడినది శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు.
..
↧